ఈ మధ్య తెలుగు బ్లాగుల విజిటింగ్ పూర్తిగా తగ్గిపోయింది.తెలుగు అగ్రిగేడర్ లను చాలా వరకూ చూడడమే మానివేశారు. అత్యధిక బ్లాగర్లు ఈమధ్య బ్లాగులను వ్రాయడమే మానుకున్నారు. ఎందుకిలా జరుగుతుందో అర్ధమై చావడం లేదు.మళ్ళీ తెలుగు బ్లాగుల వైభవం వస్తుందా? దాని కోసం మనం ఏమి చేయాలో చెప్పగలరా?
తెలుగు బ్లాగుల అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?
గతకాలంలో ఒకరికొకరు దారుణంగా విమర్శించుకోవడం వలన తెలుగు బ్లాగర్లు విసిగి చెంది తమ బ్లాగులను మూసివేశారని కొంతమంది వాదన. కొంతమందేమో మంచి విషయాలు కలిగిన తపాలే లేవు కేవలం సినిమాల గురించి, షికార్ల గురించి తప్ప మరికొందరి వాదన. మరీ కొంతమందైతే "ప్రజ" ,"రచ్చబండ" లాంటి చర్చా బ్లాగుల వల్లే ఒకరిపట్ల,మరొకరు తిట్టుకోవడాలు,దారుణంగా విమర్శించుకోవడాలు చేస్తున్నారు. ఎలాగైనా వీటిని మూసివేస్తేనే ప్రయోజనమని వాదన. ఇలా రకరకాలుగా వాదనలున్నాయి. ఏది ఏమైతేనే మొత్తానికి తెలుగు బ్లాగుల ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?
What do we do for development of Telugu blogs?
What do we do for development of Telugu blogs?
"పల్లె ప్రపంచం" కొండలరావు గారు బ్లాగ్ లోకానికి తిరిగి వచ్చినందుకు సంతోషం.
ప్రజా చర్చావేదికతో ఉర్రూతలూగించిన పల్లా కొండలరావుగారు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతంతమాత్రమే నుడుస్తున్న బ్లాగ్ లోకానికి నిహారికా గారిలాంటి తెలుగు బ్లాగర్లందరూ తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది. మన తెలుగు బ్లాగులలోకానికి పూర్వపు వైభవం తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
హాయ్ కొండలరావుగారూ బ్లాగ్ వేదిక తరుపున మీకు స్వాగతం...సుస్వాగతం. మీ చౌదరి- Sakshyam Magazine.
హాయ్ కొండలరావుగారూ బ్లాగ్ వేదిక తరుపున మీకు స్వాగతం...సుస్వాగతం. మీ చౌదరి- Sakshyam Magazine.
Subscribe to:
Posts (Atom)